e-cigarette review NEWS: ‘మోసం చేసినందుకే పండును హత్య చేశా’

Wednesday, September 29, 2010

‘మోసం చేసినందుకే పండును హత్య చేశా’

 లొంగిపోయిన పండు హత్య కేసు నిందితుడు హైదరాబాద్ : విశాఖలోని స్థల వివాదంలోతనను మోసం చేసినందుకే చలసాని పండును హత్య చేసినట్లు మహేందర్‌రెడ్డి పోలీసుల విచారణలో వెల్లడించాడు. హైదరాబాద్‌లోని మధురానగర్‌లో దారుణ హత్యకు గురైన చలసాని పండు హత్యకేసులో నిందితుడిగా భావిస్తున్న మహేందర్‌రెడ్డిని ఈ రోజు తెల్లవారుజామున గుల్బర్గాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం అయిదు గంటలకు వెస్ట్‌జోన్ డీసీపీ కార్యాలయంలో అతన్ని మీడియా ముందు హాజరు పరచనున్నారు.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...
 

NEWS Copyright © 2009 Not Magazine 4 Column is Designed by Ipietoon Sponsored by Dezigntuts